తెలంగాణ ప్రభుత్వం GHMC ₹5000 కోట్ల అప్పును తీసుకునే నిర్ణయం తీసుకుంది. నగరాభివృద్ధికి ఇది కీలక నిర్ణయం
రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో వాతావరణం చల్లబడనుంది. ఉష్ణోగ్రతలు 2–5°C తగ్గే అవకాశం.
తెలంగాణలో ₹85,000 కోట్ల రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. త్వరలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభం.
MMTS రెండో దశలో కొత్త స్టేషన్లు రానున్నాయి – ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం.
సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్లు, నేతల సమావేశాలు రాజకీయంగా చర్చనీయాంశం.